ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైకి బెయిల్..
సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు…
Latest Telugu News
సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు…
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల పరంపరకు బ్రేక్ పడింది. సోమ, మంగళవారాల్లో సూచీలు లాభాల్లో ముగిశాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల కారణంగా నష్టాలతో ప్రారంభమైంది.…
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంజౌలి ప్రాంతంలో అక్రమంగా మసీదు నిర్మించారంటూ పలు హిందూ సంస్థలు ధల్లి ప్రాంతంలో రోడ్డెక్కాయి. ఐదంతస్తుల…
టాలీవుడ్ యాక్టర్ గోపీచంద్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న సినిమా విశ్వం. శ్రీను వైట్ల ( దర్శకత్వంలో Gopichand 32గా తెరకెక్కుతుంది). గోపీమోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా,…
గోదావరి నది తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం సమీపంలో వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న…
ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్న, చూసిన, హైడ్రా అని పేరు మారుమోగుతోంది. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్ సీఎంతో…
వియత్నాంలో యాగీ తుపాన్ బీభత్సం సృష్టిస్తున్నది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు, వరదలతో శనివారం నుంచి ఇప్పటిదాకా కొండచరియలు విరిగిపడటం, భారీ వరదల కారణంగా ఏకంగా 141…
ఇప్పటికే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పుడు హైటెక్ సిటీ హైటెక్సిటీలోని నాలాలపై సారిస్తోంది. బడాబాబులు చెరువులు ఆక్రమించి కట్టిన బిల్డింగులు పడగొట్టిన…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా…