Month: September 2024

విమోచన వేడుకలకు అమిత్షా రావట్లే..

కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం లేదు. దీంతో కేంద్రంలోని సీనియర్ మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని…

ఈ నెల 17న హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు..

తెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన మొదలైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి. ఈ…

దుండిగల్‌లో ఘోరం, చిన్నారి పైనుంచి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..

పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లంపేట్‌లోని ఓక్లా స్కూల్ బస్సు ఓ విద్యార్థినిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహన్విత(5) అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్…

రెండు రోజులుగా కేదార్‌నాథ్‌లోనే చిక్కుకున్న యాత్రికులు..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11 నుంచి అక్కడే ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18…

ప్రజల కోసం అవసరమైతే రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ

కోల్‌కతా హత్య ఘటనలో ప్రకంపనలు ఇంకా ఆగలేదు. వైద్యుల సమ్మె కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.…

కేంద్ర ప్రభుత్వం నుంచి , పీఎం ఈ-డ్రైవ్.. కొత్త పథకం..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి కొత్తగా పీఎం ఈ – డ్రైవ్ పథకాన్ని…

మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని హౌస్ అరెస్ట్

రాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ తో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ డైలాగ్ వార్. కౌశిక్‌రెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 13) ఎమ్మెల్యే అరికెపూడి…

11 నెలల్లోనే తీర్పు వెలువరించిన న్యాయస్థానం…

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి సంగారెడ్డిలోని పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. బీహార్‌కు చెందిన గఫార్ అలీఖాన్ (56) అనే వ్యక్తి…

పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన అరికెపూడి గాంధీ…

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వచ్చారు. రెండు రోజులుగా ఇరువురు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. కౌశిక్…

ఆసియా ప‌సిఫిక్ స‌భ్య‌దేశాల ఛైర్మ‌న్‌గా రామ్మోహ‌న్‌నాయుడు ఎన్నిక‌…

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కీలక పదవి దక్కింది. అతను ఆసియా పసిఫిక్ సభ్య దేశాల ఛైర్మన్‌గా ఎన్నిక‌య్యారు. దేశ రాజధాని…