ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదు..
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. మహిళపై పలుమార్లు దాడి చేశారని ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు…
Latest Telugu News
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. మహిళపై పలుమార్లు దాడి చేశారని ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు…
శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ మూవీ ‘లవ్ సితార’. వందనా కటారియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. శుక్రవారం ట్రైలర్ను…
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం కోసం, తారక్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కానుంది. ఈ సినిమాకు…
శ్రీసింహ హీరోగా సంగీత దర్శకుడు కాల భైరవ, సత్య , వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి…
ఆధార్ కార్డు, అది లేకుండా ఏదీ పనిచేయదు. అది మనకు గుర్తింపుగా పనిచేస్తుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, విద్యాసంస్థల్లో చేరాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, ప్రభుత్వం ఇచ్చే ప్రజా…
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం విదేశీ పర్యటన ముగించుకుని కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వారాల అమెరికా పర్యటన…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాన్స్ జెండర్ల వాలంటీర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్లకు ఉపాధి…
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో కూకట్పల్లి…
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఉదయం 6 గంటలకు నమోదైన ధరలతో పోలిస్తే సెప్టెంబర్ 14న దేశీయంగా తులం బంగారంపై 1300 వరకు పెరిగింది.…