పదేళ్లు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు..
పదేళ్లకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం 2024లో చేస్తున్నాం. సభ్యత్వ…
Latest Telugu News
పదేళ్లకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం 2024లో చేస్తున్నాం. సభ్యత్వ…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు తీవ్ర అవమానం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా బౌతిక కాయానికి నివాళులు అర్పించటానికి వచ్చిన కేటీఆర్ ను అడ్డుకున్నారు ఉద్యమకారులు,…
తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. పండుగ ప్రారంభమైన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు…
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న బంజారాహిల్స్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో డీజే వాడినందుకు గాను బంజారాహిల్స్ పోలీసులు…
రాష్ట్రంలో నెలకొన్న భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఉదయం సూర్యుడు ప్రకాశిస్తే, సాయంత్రం వర్షం కురుస్తుంది. వెంటనే విపరీతమైన చలి ఉంటుంది. రాత్రి వేళల్లో ఎండ…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికపై విమర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు…
అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కేటీఆర్ను…
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మానవత్వాన్ని ఆర్థిక ప్రగతికి అన్వయించిన…
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ద్వారా వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్ సైట్లో అందుబాటులోకి రానున్నాయి. https://www.tspsc.gov.in లో హాల్ టికెట్లు…