షేక్ హసీనాతో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ: ‘కనెక్టివిటీ, వాణిజ్యం, సహకారంపై దృష్టి’
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ సంబంధాలు, రక్షణ ఉత్పత్తి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారం, సరిహద్దు నిర్వహణ…