Category: Political

వరద ప్రభావిత ప్రాంతాల్లో సమన్వయంతో సహాయక చర్యలు: మంత్రి పొన్నం

హైదరాబాద్‌లో ఆకస్మికంగా వీచే ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం…

మరోసారి విచారణకు హాజరైన బీఆర్ఎస్ నేత క్రిశాంక్…

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మరోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి…

మ‌స్క్‌తో ఫోన్ కాల్‌లో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ‘ఎక్స్’ వేదిక‌గా తెలిపిన మోదీ…

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ మరియు డిఓజే అధిపతి ఎలోన్ మ‌స్క్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని ‘ఎక్స్’…

నేడు టోక్యోలో బిజీబిజీగా గడపనున్న సీఎం..

జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 18 (శుక్రవారం) టోక్యోలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకర్షించే లక్ష్యంతో సీఎం…

భూమన కరుణాకర రెడ్డికి బొజ్జల సుధీర్ రెడ్డి సవాల్..

టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు భూమన కరుణాకర రెడ్డికి సవాల్ విసిరారు. భూమనను స్వయంగా తన కారులో ఎస్వీ…

నేడు యూరప్ పర్యటనకు బయల్దేరుతున్న చంద్రబాబు…

ఊపిరిసలపనంత బిజీగా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఆయన ఈరోజు యూరప్ పర్యటనకు వెళుతున్నారు. కాసేపట్లో ఆయన 16వ కేంద్ర ఆర్థిక…

జపాన్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధికి ప్రపంచ పెట్టుబడులు అవసరమని గట్టిగా చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు.…

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం…

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13…

సోషల్ మీడియాలో స్పందించిన సీఎం చంద్రబాబు…

2024-25 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి పరంగా…

ఓ దళిత బైక్ మెకానిక్ తో ఆత్మీయ సంభాషణ

ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నెకల్లులోని ఎస్సీ కాలనీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రవీణ్ అనే స్థానిక యువకుడి బైక్ రిపేర్…