Latest Breaking Telugu: బండిసంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..
News5am, Latest Breaking Telugu (31-05-2025): కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం…
Breaking News Latest Telugu: తల్లి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు వెళ్తే.. దారుణ హత్యకు గురైన కొడుకు..
News5am, Breaking News Latest Telugu (31-05-2025): హైదరాబాద్లో విషాదకర ఘటన జరిగింది. మణికొండకు చెందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి పుట్టినరోజు వేడుకల కోసం…
Breaking News Telugu: ఏలూరు కలెక్టరేట్లో కరోనా మహమ్మారి కలకలం..
News5am, Breaking News Telugu (31-05-2025): దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కరోనా…
Latest Telugu News Breaking: సీఎం రేవంత్ను ప్రశ్నించిన హరీశ్రావు..
News5am, Latest Telugu News Breaking (31-05-2025): హిమాచల్ ప్రదేశ్లో తెల్ల ఏనుగు లాంటి హైడ్రో పవర్ ప్రాజెక్టును నిర్మించేందుకు టీజీ జెన్కోను రంగంలోకి దింపుతూ, సీఎం…
Breaking News Telugu: తులం బంగారం ఏకంగా రూ.5000 తగ్గింది..
News5am, Breaking News Telugu (31-05-2025): బంగారం ధరలు మే 31వ తేదీ శనివారం రోజు గణనీయంగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…
Breaking Latest Telugu: మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ..
News5am, Breaking Latest Telugu (30-05-2025): 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 2025 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుతంగా రాణించాడు. జెడ్డాలో జరిగిన…
Latest News Telugu: జాన్వీకపూర్ రొమాంటిక్ కామెడీ మూవీ..
News5am, Latest News Telugu (30-05-2025): జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘పరమ్ సుందరి’కి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.…
Latest Breaking News: ఏసీబీ అధికారుల సోదాలు..
News5am, Latest Breaking News (30-05-2025): ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాల వేటలో పడ్డారు. కోట్లాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు. ఏసీబీ వారు కఠిన చర్యలు…
Breaking Telugu News: భారత నేవీ తలుచుకుంటే పాకిస్తాన్ 4 ముక్కలు అయ్యేది..
News5am, Breaking Telugu News (30-05-2025): 1971 భారత–పాకిస్తాన్ యుద్ధాన్ని గుర్తు చేస్తూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘1971లో భారత నౌకాదళం…