Latest News Breaking: ఫైటర్ జెట్ నిర్మాణానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్..

News5am, Latest News Breaking (27-05-2025): పాక్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారత రక్షణ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. అడ్వాన్స్‌డ్ మీడియం…

Latest Breaking News: 18 మంది మావోలు లొంగిపోయారు..

News5am, Latest Telugu Online News, (27-05-2025): దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో, వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులను…

Breaking News Latest: 15 ఏళ్ల రికార్డు బద్దలు..

News5am, Breaking News Latest Telugu!(27-05-2025): ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో…

Breaking News Latest: అమెరికా, లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్..

News5am, Breaking News Latest (27-05-2025): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్, అమెరికా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయన అమెరికాలో జూన్ 1న…

Latest Breaking News: తొలి రౌండ్‌లో డి గుకేష్‌ను ఓడించిన మాగ్నస్ కార్ల్సెన్

News5am, Latest Breaking News (27-05-2025):స్టావాంజర్‌లో జరిగిన నార్వే చెస్ టోర్నీలో తొలి రౌండ్ ఆసక్తికరంగా సాగింది. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్, ప్రస్తుత ప్రపంచ…

Latest Breaking News Telugu: నేడు ఆర్సీబీ, లక్నో చివరి లీగ్ పోరు..

News5am, Latest Breaking News Telugu (27-05-2025): ఐపీఎల్–18 లీగ్ దశకు ముగింపు తేల్చే పోరుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సిద్ధమైంది. మంగళవారం లక్నో సూపర్…

Breaking News Telugu: ప్రభాస్ రొమాంటిక్ హారర్ డ్రామా సినిమా..

News5am, Breaking News Telugu (27-05-2025): ఐఎంబీడీ జాబితాలో “2025లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలు”లో ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” కూడా ఉంది. ఈ…

Breaking News Latest: నాలుగు దేశాల పర్యటనలో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్..

News5am, Breaking News Latest (27-05-2025): పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాలుగు దేశాల పర్యటనలో భాగంగా టర్కీకి వెళ్లారు. అక్కడ…

Breaking Latest News: కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

News5am, Breaking Latest News (27-05-2025): ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు రెండోసారి నోటీసులు పంపించారు. ఈ నెల…