ఏపీలో 5, తెలంగాణలో 5 స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. దాంతో ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు…
కాసేపట్లో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలు…
మరికాసేపట్లో ఏపీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు.…
భారత్ పాకిస్థాన్పై ఘన విజయం…
పాకిస్థాన్పై భారత్ విజయం సాధించింది. భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ మ్యాచ్లో విరాట్, శ్రేయస్ ఇద్దరూ నిలకడగా ఆడారు.…
బాలుడి ప్రాణాలు తీసిన లిఫ్ట్..
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. నీలోఫర్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల ఆర్నవ్ తుది…
రేపు పరీక్షలు యథాతథంగా జరుగుతాయని కమిషన్ స్పష్టీకరణ…
రేపు జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, పరీక్షల వాయిదాపై సోషల్ మీడియాలో జరుగుతున్న…
మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గోల్డ్ ప్రియులకు పెరుగుతున్న ధరలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. వందలు, వేలల్లో ధరలు పెరుగుతూ పసిడి కొనాలన్న ఆలోచన కూడా…
రాగ దీపిక నేతృత్వంలో ఏపీ మహిళా సైంటిస్ట్ టీమ్…
భారతీయ సంతతికి చెందిన మహిళా శాస్త్రవేత్త రాగా దీపిక నేతృత్వంలోని బృందం మధ్యస్థాయి బ్లాక్ హోల్ కు సంబంధించిన భారీ శాంపిల్స్ తో పాటు మరుగుజ్జు గెలాక్సీలను…
బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన సందర్భంగా బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు…
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. దుద్యాల మండలం పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్లమ్మ తల్లికి ప్రభుత్వం తరపున రేవంత్…