సిఫార్సు లేఖలకు ఆమోదం తెలపడం కొత్త ఏడాది కానుక అన్న మంత్రి…

శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం…

తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 2025 జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ దర్శనం కల్పించనున్నారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాల…

మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం..

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప సింగారం గ్రామంలో భార్య నిహారిక (35)ను భర్త శ్రీకర్ రెడ్డి బండ రాయితో తలపై కొట్టి…

రన్‌వేపై ఓ విమానం ఉండగానే మరో విమానం టేకాఫ్..

గత పదిరోజులుగా జరిగిన వరుస విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో…

అంతర్జాతీయ బలహీన సంకేతాల ప్రభావం…

2024 నేటితో ముగుస్తుంది. రేపు కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ ఏడాది చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్…

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. మెట్రో రైలు సమయ వేళల పొడిగింపు!

ప్రపంచ దేశాలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్దరాత్రి వరకు మెట్రో ట్రైన్స్ నడవనున్నాయి.…

బిహార్‌ విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని ఖండించిన ప్రియాంక గాంధీ..

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆదివారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో వేలాది మంది అభ్యర్థులు నిరసనకు దిగారు. వారిని…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో దిల్ రాజు భేటీ…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర…

వచ్చే నెల 3న తీర్పు వెలువరిస్తామన్న న్యాయస్థానం…

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటకు, రేవతి మృతి కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్…