తిరుమల లడ్డు వివాదంపై, స్పందించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో…

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ..

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు సర్కార్ శుభవార్త అందించింది. తాజాగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది దసరా సెలవులు…

కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ..

ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో గృహనిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం…

ఇన్‌ యాక్టివ్‌ జీమెయిల్ అకౌంట్లను తొలగించనున్న గూగుల్, ఎందుకో తెలుసా?

జిమెయిల్ అకౌంట్లపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ యాక్టివ్‌గా ఉన్న లక్షలాది జీ మెయిల్ అకౌంట్‌లను తొలగించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇన్ యాక్టివ్ మెయిల్ ఐడీల…

ట్రైబల్స్​కు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తున్నాం…

పీఎం జన్మన్ పథకం కింద రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు ఆధార్ కార్డుతో పాటు పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, రేషన్ కార్డులు, పీఎం జనధన్ బ్యాంకు…

41 రోజుల త‌ర్వాత ఆగిన కోల్‌క‌తా వైద్య విద్యార్థుల ఆందోళ‌న..

కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఈ…

వార్డెన్ పై దాడి చేసిన బంధువులు..

విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన వార్డెన్‌కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆ పాఠశాలలో…

స్క్విడ్ గేమ్ సీజన్-2 వచ్చేస్తోంది, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

ఎంతగానో ఎదురు చూస్తున స్క్విడ్ గేమ్ సీజన్-2 వచ్చేస్తోంది. ఓటీటీలో స్క్విడ్ గేమ్ సీజన్-1 ప్రపంచవ్యాప్తంగా ఎంతపెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2021లో ప్రముఖ ఓటీటీ…

బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్టు!

అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్ర‌ముఖ‌ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద కేసులు నమోదైన విష‌యం…

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశం

ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ యంగ్…