ధనిక రాష్ట్రాల్లో రెండవ స్థానంలో తెలంగాణ..
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో దక్షిణాదిలోని ఐదు ధనిక రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. 1991 సంవత్సరంలో ఇక్కడ…
పళ్లు తోముతుండగా దవడలోకి చొచ్చుకెళ్లిన బ్రెష్..
శ్రీ సత్యసాయి జిల్లా లో బుధవారం ఓ బాలుడు పళ్లు తోముతుండగా బ్రెష్ దవడ భాగంలోకి చొచ్చుకెళ్లిన వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కదిరి…
నేడు 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం..
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్ లో మరో 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో…
నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య..
నాచారం పీఎస్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య ఘటన నగరంలో కలకలం రేపింది. నాచారం హాస్టల్లో ఏడాది కాలంగా ఉంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన సంజిమ అనే విద్యార్థిని…
విదేశీ విద్యార్థులకు కెనడా మరో షాక్…
కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు ఝలక్ ఇచ్చింది. అంతర్జాతీయ విద్యార్థులను మరింత తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక నివాసితుల రాకపోకల పరిమితి నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం…
విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర
ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజలు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 8…
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్ పడింది. వరుసగా రెండ్రోజులు సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బుధవారం మాత్రం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అనంతరం నష్టాల్లోకి…
జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న తొలి విడుత పోలింగ్..
భారతదేశంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత…
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లోగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు
ఒకే దేశం, ఒకే ఎన్నికలను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టనున్నారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర…