పిఠాపురం మహిళలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తనను ఆదరించిన పిఠాపురం నియోజకవర్గం మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక కానుక ఇవ్వనున్నారు.…
ఇంజినీరింగ్ కాలేజీ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు…
ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లోని బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా కనిపించడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్లోని వాష్రూమ్లో కొద్ది రోజుల…
రేవంత్ రెడ్డి నిర్వహించింది చిట్ చాట్లు కాదు.. చీట్ చాట్లు అంటూ హరీశ్ సెటైర్…
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు రాజీనామాకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఆగస్టు 15 నాటికి…
హైదరాబాద్ వాసులకు హెచ్చరిక: ఇయ్యాల భారీ వర్షాలు..
గురువారం గ్రేటర్ పరిధిలో పలుచోట్ల వర్షం కురిసింది. కాప్రాలో అత్యధికంగా 2.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లిలో 1.80, కుత్బుల్లాపూర్లో 1.60 సెంటీమీటర్ల వర్షం కురిసింది.…
ఫాంహౌస్లో తండ్రిని కలిసిన ఎమ్మెల్సీ కవిత…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె ఢిల్లీలోని తీహార్ జైలులో దాదాపు ఐదున్నర నెలలు గడిపారు. నిన్న…
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు…
దేశీయ స్టాక్ మార్కె్ట్ సూచీలు వరుస లాభాల్లో దూసుకెళ్తోంది. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా, అనంతరం సూచీలు గ్రీన్లోకి వచ్చేశాయి. సెన్సెక్స్ 349 లాభపడి 82, 134…
హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు…
హైదరాబాద్ నగరంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే రెండు రోజులు అంటే ఆగస్టు 30, 31 2024, తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.అయితే…
పెళ్లి విందులో మటన్ కర్రీ కోసం లొల్లి..
బలగం సినిమాలోని నల్లిబొక్కల ఫైట్ లాంటి సంఘటన నిజ జీవితంలో జరిగింది. అప్పటి వరకు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి వచ్చిన అతిథులు వధూవరులను హృదయపూర్వకంగా…
హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి..
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని…
దుర్గం చెరువు ఆక్రమణ!… రేవంత్ రెడ్డి సోదరుడికి నోటీసులు
తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఐటీ కారిడార్ వద్ద దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి…