ఈ రోజు కేసీఆర్ ను కలవనున్న ఎమ్మెల్సీ కవిత..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్ళారు. బెయిల్‌పై…

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి..

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో ఈ విషాద…

నేటి రాత్రి నుంచి ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్…

పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల కారణంగా పాస్‌పోర్ట్ సేవలకు అంతరాయం కలగనుందని కేంద్రం తెలిపింది. ఐదు రోజుల పాటు పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని…

నారాయణఖేడ్‌లో దారుణం.. మద్యం మత్తులో వృద్ధురాలిపై అత్యాచారం

సంగారెడ్డిలోని నారాయణఖేడ్ పట్టణంలో 60 ఏళ్ల మానసిక వృద్ధురాలిపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఓ దుకాణం ముందు అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళ వద్దకు వెళ్లిన…

ఘనంగా ఆరంభమైన పారాలింపిక్స్ 2024..

పారాలింపిక్స్-2024 విశ్వ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా మరో విశ్వ క్రీడలు మొదలయ్యాయి. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పారాలింపిక్స్‌-2024ను…

షోలే ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది

ఐకానిక్ చిత్రం ‘షోలే’ దాని సహ-రచయితలు సలీం ఖాన్ మరియు జావేద్ అక్తర్‌ల వారసత్వాన్ని పురస్కరించుకుని, దాని ప్రారంభ విడుదలైన 50 సంవత్సరాల తర్వాత, థియేటర్‌లలో మళ్లీ…

ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కవిత…

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి…

అల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసిన నిఫ్టీ..

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిసింది. ఇక నిఫ్టీ మరోసారి జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. బుధవారం 25,052 మార్కును క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని…

పోలవరం నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. పోలవరంపై ఇప్పటికే…

భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి…

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు భూమిపూజ చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ…