వరుణ్ సందేశ్ ‘విరాజి’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వరుణ్ సందేశ్ తన కెరీర్ ప్రారంభంలో హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్…

కవలలుగా భూమి మీదికి వచ్చి, కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు..

కవలలుగా పుట్టి భూమి మీదికి వచ్చారు. కవలలుగా కలిసే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా రూరల్‌…

45 ఏళ్ల తర్వాత తొలిసారి పోలెండ్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ దేశమైన పోలాండ్ పర్యటనకు బయలుదేరారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే,…

నేటి నుంచి మేడిగడ్డ- అన్నారం-సుందిళ్ల డ్యామ్‌ల విచారణ ప్రారంభం..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్‌లకు సంబంధించి నేటి నుంచి విచారణ ప్రారంభమైంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, సీనియర్ అధికారులు,…

ధాబాలో ఫ్రెండ్స్‌తో చిల్‌ అవుతున్న ధోనీ..పిక్స్ వైరల్..

మహేంద్ర సింగ్ ధోని అంటే క్రికెట్ అభిమానులకు ఎనలేని ప్రేమ, ఎందరో అభిమానులను తన ఆట ప్రదర్శనతో సొంతం చేసుకున్నాడు. ధోనీ 2021లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు…

ఏడాదిలో రూ. 707కోట్లు కొట్టేశారు..

సైబర్ నేరగాళ్లు తెలివైనవారు. ఆన్‌లైన్‌లో వెచ్చించిన డబ్బు పోలీసులు స్తంభింపజేయకముందే దేశాలు దాటుతుంది చెల్లింపు గేట్‌వేలు, డిజిటల్ ఖాతాలు, క్రిప్టో ఆధారంగా మనీలాండరింగ్, వస్తువుల రూపంలో విదేశాలకు…

ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ.. జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆమ్రపాలి…

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉత్తర్వులు…

ఇంద్ర ఈజ్ బ్యాక్..మరోసారి థియేటర్స్‌‌‌‌లో సందడి

చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం మరోసారి థియేటర్లలోకి రానుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ ఈ…

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో స్లైడింగ్‌ లాసెట్‌, ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించారు.

తెలంగాణ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు బ్రాంచ్ మార్చుకునేందుకు నేటి నుంచి స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కాలేజీల్లో చేరి, కన్వీనర్ కోటాలో ఈఏపీ సెట్…

ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ విధానం, అధికారులతో సీఎం. చంద్రబాబు సమీక్ష

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట నూతన…