ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ విధానం, అధికారులతో సీఎం. చంద్రబాబు సమీక్ష

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పేరిట నూతన…

రేపు (21న) భారత్ బంద్ ఎందుకు?

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పుకు నిరసనగా రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు (ఆగస్టు 21) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. రాజస్థాన్‌లోని ఎస్సీ,…

దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీదే..కేటీఆర్ కు రేవంత్ కౌంటర్..

హైదరాబాద్‌లోని సచివాలయం ముందు ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము తెలంగాణలో తిరిగి అధికారంలోకి రాగానే తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. కేటీఆర్…

మంగళవారం అత్యంత బాధాకరమైన ప్రమాదం..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. బాగేశ్వరం వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి…

హుస్సేన్ సాగర్ కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల..

జంటనగరాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ట్యాంక్…

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇదేనా? సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన అత్యంత అంచనాలతో కూడిన యాక్షన్ చిత్రం ₹350 కోట్ల రికార్డు స్థాయి బడ్జెట్‌తో…

ఏసీ యూనిట్ మీద పడడంతో యువకుడు మృతి…

మృతువు ఎప్పుడు ఎక్కడనుంచి దూసుకొస్తుందో పసిగట్టలేం.ఈ విషాద ఘటన న్యూఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఇంటి బయట మాట్లాడుతున్న 18 ఏళ్ల యువకుడిపై రెండో అంతస్తు…

విశాఖలో చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..

విశాఖపట్నంలో అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఢిల్లీలో కూడా చిన్నారులను విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్…

ప్రజలను కలవర పెడ్తున్న మంకీపాక్స్ వైరస్…

కరోనా మహమ్మారి దేశ ప్రజలందరినీ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడు కోలుకుంటుండగా. మంకీపాక్స్ మహమ్మారి ప్రజలందరినీ కలవర పెడుతోంది.…

కాశ్మీర్ లోయలో వరుస భూకంపాలు. బయటికి పరుగులు పెట్టిన ప్రజలు..

కాశ్మీర్ లో స్వల్ప వ్యవధిలో రెండు వరుస భూకంపాలతో మంగళవారం కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి…