Gold Prices

Bullion Market: కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. ఇటీవల ధరలు పడిపోవడంతో గోల్డ్ ప్రియులు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండగా, ఇప్పుడు మళ్లీ ధరలు పెరగడం మొదలైంది.

అక్టోబర్ 29 (బుధవారం) నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కి చేరుకుంది. అదే సమయంలో వెండి కిలో ధర రూ.1,000 పెరిగి రూ.1,66,000గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (29 అక్టోబర్ 2025)

నగరం24 క్యారెట్ల 10గ్రా బంగారం22 క్యారెట్ల 10గ్రా బంగారం
ఢిల్లీ₹1,21,730₹1,11,600
ముంబై₹1,21,580₹1,14,500
చెన్నై₹1,22,290₹1,12,100
కోల్‌కతా₹1,22,460₹1,14,500
హైదరాబాద్ / విజయవాడ / విశాఖపట్నం₹1,21,580₹1,14,500

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు – ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కి మంత్రి పదవి దక్కింది

External Links:

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే ??

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *