భారత్ లో పర్యటించనున్న జేమ్స్ డేవిడ్ వాన్స్ దంపతులు…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉష త్వరలో భారతదేశాన్ని పర్యటించనున్నారు. జేడీ వాన్స్ దంపతులు ఈ నెలలో భారతదేశాన్ని సందర్శిస్తారని అధికారిక వర్గాలు…
తెలంగాణ గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులకు…
కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్…
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గంలో తన దత్తత గ్రామమైన కొండపర్తికి చేరుకున్నారు. మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్, కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పీఓ…
నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం..
మొన్న సంగారెడ్డి, నిన్న మెదక్, నేడు సిద్దిపేట జిల్లాలో కోళ్లు మృతి కలకలం సృష్టిస్తోంది. బ్రాయిలర్, లేయర్, నాటుకోళ్లు అనే తేడా లేకుండా వరుసగా కోళ్లు మృతి…
హాఫ్ డే స్కూల్స్ ప్రకటించిన ప్రభుత్వం..
ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2025, మార్చి 15వ తేదీ…
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ…
గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. వల్లభనేని వంశీని…
తగ్గిన బంగారం ధరలు..
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా గోల్డ్ రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్లో పసిడి…
హోలీ 2025: ఈసారి హోలి పండుగ ఎప్పుడు?
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు జరుపుకునే పండుగలలో ఒకటైన పండుగ హోలీ పండుగ. ఈ ఏడాది మార్చి 14, శుక్రవారం రోజున హోలీ జరుపుకుంటారు మరియు చోటి…
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నరసరావుపేట జిల్లా కోర్టు…
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి నరసరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10,000 చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై కోర్టు పోసానికి బెయిల్…
డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్..
కోలీవుడ్లో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ప్రదీప్ రంగనాథన్, తరువాత హీరోగా మారి, స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ టుడే’ చిత్రంతో తమిళం, తెలుగు రెండింటిలోనూ సూపర్ హిట్…