కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరగనున్న ఎల్పీ సమావేశం..
ఈరోజు బీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు. అలాగే, బడ్జెట్ సమావేశాలకు…
షమీ తల్లి పాదాలకు నమస్కరించి అభిమానుల మనసు దోచుకున్న కోహ్లీ…
ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమ్ ఇండియా సంబరాలు కొనసాగాయి. టీమ్ ఇండియా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా స్టేడియం అంతా…
రాష్ట్ర అభివృద్ధి, నిధులపై చర్చకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి…
తెలంగాణకు నిధుల విషయంలో అవసరమైతే, సందర్భం వస్తే ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని…
ఛావా 3 డే కలెక్షన్స్..
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం గతనెలలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ…
ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు నేడు మరణశిక్ష విధించిన కోర్టు…
అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అదనపు సెషన్స్ కోర్టు ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2గా…
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే జనసేన నాగబాబును అభ్యర్థిగా ప్రకటించడం,…
శ్రీలీలకు చిరంజీవి గిఫ్ట్..
చిరంజీవి ‘విశ్వంభర’ సెట్స్లో శ్రీలీల సంచలనం సృష్టించింది. మహిళా దినోత్సవం సందర్భంగా చిరు ఆమెను సత్కరించి ప్రత్యేక బహుమతిని అందజేశారు. చిరంజీవి ప్రధాన పాత్రలో వసిష్ఠ దర్శకత్వం…
తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు…
తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరి తేదీ. ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను బట్టి, ఐదు…
ఐదున్నర ఏళ్ల తర్వాత తుది తీర్పు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నల్గొండ జిల్లాలో ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు…
వైభవంగా తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు…
ఆదివారం సాయంత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాలతో, రంగురంగుల పూల అలంకరణలతో అలంకరించబడిన తెప్పపై సీతారామలక్ష్మి, ఆంజనేయులతో కలిసి శ్రీరామచంద్ర…