నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటవరకు అసెంబ్లీ హాజరై అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక…
పంబన్ రైలు వంతెనపై హైస్పీడ్ ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతమైనట్లు వెల్లడి…
భారతీయ రైల్వే వ్యవస్థలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. రామేశ్వరం ద్వీపాన్ని భారతదేశ ప్రధాన భూభాగంతో కలిపే భారీ వంతెన నిర్మాణం పూర్తయింది. సముద్రం గుండా ఎలాంటి ఆటంకం…
యముడు ఫస్ట్ లుక్ రిలీజ్
జగదీష్ హీరోగా, జగన్నాధ పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “యముడు”. ధర్మో రక్షతి రక్షిత అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్…
50 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకున్న “దేవర”..
ఇటీవలి కాలంలో సినిమాలు థియేటర్లలో కొనసాగటానికి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి, కొన్నే వారాలకే పరిమితమవుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు తక్కువ రోజుల్లోనే అధిక కలెక్షన్లు రాబట్టి వెళ్లిపోతున్నాయి .…
కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభలు..
ప్రజా పాలన, విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ముగిసింది. డిసెంబరు 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపరిపాలన విజయోత్సవాలపై సీఎం అధికారులు చేపట్టనున్న…
నాంపల్లిలో కారు బీభత్సం, పలువురికి త్రీవ గాయాలు..
హైదరాబాద్లోని నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రెడ్ హిల్స్ లోని నీలోఫర్ కేఫ్ వద్ద ఓ కారు వేగంగా వచ్చి జనాల పైకి దూసుకెళ్లింది. మద్యం…
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కేజ్రీవాల్…
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్కు అధికారులు స్వాగతం…
బాలల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జాతీయ బాలల…
దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు నేడు హైదరాబాద్ వెళ్లిన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు… హైదరాబాదులోని రామ్ గోపాల్…