మానవత్వం చాటుకున్న కేంద్ర సహాయ మంత్రి..
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం ప్రదర్శించారు. హుజారాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ…
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టొద్దు
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాంటి వ్యాపారులపై అవసరమైతే నిత్యావసర సేవల నిర్వహణ…
రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి..
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో వార్షిక బడ్జెట్ కు రూపకల్పన చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం…
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు…
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అంతకుముందు, ఏపీ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్…
ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి..
హైదరాబాద్లో దారుణం జరిగింది. ఇంటి అద్దె చెల్లించలేదని ఓ యువతిపై ఇంటి యజమాని కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్నగర్లో చోటుచేసుకుంది. కొన్ని నెలల…
రాయలసీమ, దక్షిణ కోస్తాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన…
ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ అప్రమత్తం…
సమగ్ర కుటుంబ.. కుల సర్వేను బహిష్కరించిన గ్రామస్థులు..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, కుల సర్వేను ములుగులోని ఏటూరునాగారం మండలంలోని ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ పంచాయతీ సభ్యులు పలువురు బహిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ…
ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..
ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది నెలల్లో ఊహకందని…
పున్నమి ఘాట్-శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసును ప్రారంభించనున్న చంద్రబాబు..
భవిష్యత్తులో ఇక ఏ ఇజమూ ఉండదని, టూరిజం ఒక్కటే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్- శ్రీశైలం మధ్య సీప్లేన్ సర్వీసును చంద్రబాబు…
రైల్వే స్టేషన్ మాస్టర్ కొంపముంచిన రెండక్షరాల “ఓకే”..
ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు అక్షరాలా మూడు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే ,…