మెగాస్టార్ 50 సంవత్సరాల నట ప్రస్థానం..
పునాది రాలు సినిమాతో చిరంజీవి నలుగురిలో ఒకరిగా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఎవరి సపోర్ట్ లేకుండా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతున్న చిరంజీవి అంటే ప్రేక్షకులకు ఎంతో…
నేటి నుంచి పాపికొండల యాత్రలు ప్రారంభం..
పాపికొండల యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. పాపికొండల యాత్ర కోసం పర్యాటకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో కొంత కాలం…
జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించట్లేదన్న సమంత…
స్టార్ హీరోయిన్ సమంత, నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ…
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం..
తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగే సభకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. హైడ్రామాకు…
ఇటీవల దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు…
గత కొన్ని రోజులుగా దేశంలో విమానాలకు బెదిరింపులు రావడం తీవ్రమైంది. స్వల్ప వ్యవధిలోనే వందల కొద్దీ బెదిరింపు కాల్స్ వస్తుండడం కేంద్ర పౌరవిమానయాన శాఖకు తలనొప్పిగా మారింది.…
కేంద్ర ప్రభుత్వం శుభవార్త, ముద్ర లోన్ ఇక రెండింతలు కానుంది..!
కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండు రెట్లు పెంచనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.…
ఈ ఏడాది తమకు ఎంతో ప్రత్యేకమని ట్వీట్ చేసిన నాగార్జున…
మెగాస్టార్ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. ఈ నెల 28న జరగనున్న ఏఎన్ఆర్ అవార్డుల కార్యక్రమానికి మెగాస్టార్ను ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఎక్స్ వేదికగా పోస్ట్…
బుచ్చిబాబు, సినిమాలో సింగిల్ లేడీ లీడ్ గా జాన్వీ…
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో చాలా సినిమాలు చేసింది. ఆ సినిమాలేవీ ఆమెకు స్టార్ స్టేటస్ తీసుకురాలేకపోయాయి. అందుకే తెలుగులో అదృష్టాన్ని…
కేటీఆర్ పరువునష్టం దావా, మంత్రి కొండా సురేఖను మందలించిన నాంపల్లి కోర్టు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల…
కాంగ్రెస్ కార్యకర్తల పై కీలక వ్యాఖ్యలు చేశారు..
రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ నేతలే చంపేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు…