మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
గత వారం రోజులుగా పెరిగిన బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. 10 గ్రాముల తులం బంగారంపై 600 రూపాయలు తగ్గింది. హమ్మయ్యా.. పసిడి ధరలు తగ్గాయని…
యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన హీరో కిరణ్ అబ్బవరం…
యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైలర్ను మేకర్స్…
రెండు డ్రగ్స్ ముఠాలు అరెస్ట్..
భాగ్యనగరంలో డ్రగ్స్ మరోసారి గందరగోళం సృష్టించింది. హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో రెండు డ్రగ్స్ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ న్యూ పోలీసు ఆపరేషన్లో డ్రగ్స్ వ్యాపారులు…
తీరం దాటిన ‘దానా’ తుపాను…
దానా తుపాను తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశాలోని బిత్తర్కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య గురువారం అర్థరాత్రి దాటిన…
నేడు భద్రాద్రి-ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పర్యటన..
నేడు భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ పర్యటించనున్నారు. ఇవాళ భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని గవర్నర్ దర్శించుకోనున్నారు.…
హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ మహా ధర్నా..
హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహించనుంది. మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఇందిరాపార్కు వద్ద నిరసనకు…
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్…
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఒడుదుడుకులు ఉండడంతో మన మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు చివరిదాకా…
త్వరలోనే డీఎస్పీగా బాధ్యతలు చేపడతా: నిఖత్ జరీన్..
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాక్సర్ నిఖత్ జరీన్. ప్రతిభను గుర్తించి తనకు డీఎస్పీ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. స్పోర్ట్స్ ప్లేయర్ని ఎంకరేజ్ చేస్తే తనలా…
ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా అనురాధ నియామకం..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధను నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నీరబ్కుమార్ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు . విజయవాడ…
అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన మున్సిపల్ అధికారులు..
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లి డివిజన్ లో ఫుట్పాత్ లపై అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు మున్సిపల్ అధికారులు. గురువారం మైలార్ దేవ్ పల్లి పరిధిలోని ఫుట్…