Tag: TelanganaNews

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు…

Sandhya Theatre Stampede Case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. కమిటల్ బాండ్ ప్రక్రియలో…

Couple Dies After Being Hit By Train: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య…

Couple Dies After Being Hit By Train: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి విషాద ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా…

Telangana Employees One Crore: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్…

Telangana Employees One Crore: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పెద్ద ఊరటనిచ్చింది. ప్రముఖ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఉద్యోగులందరికీ…

Cm Revanth Reddy Warns Congress Leaders: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు…

Cm Revanth Reddy Warns Congress Leaders: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్ (SIR) అంశాన్ని చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,…

Harish Rao Slams Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు…

Harish Rao Slams Congress: ఖమ్మం జిల్లాలో సర్వే నంబర్ 218 భూ బాధితులతో సమావేశమైన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.…

Digital cabinet meeting: మంత్రులకు స్పెషల్ ట్యాబ్స్ …

Digital cabinet meeting: తెలంగాణలో పాలనలో మరో ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఇకపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో జరగనున్నాయి. సీఎం రేవంత్…

Govt Hikes DA: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్‌ గుడ్‌న్యూస్…

Govt Hikes DA: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త అందించింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 1.621 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపును…

Husband Fires At Wife: మారుతీ నగర్‌లో మహిళపై విచక్షణారహితంగా కాల్పులు..

Husband Fires At Wife: మల్కాజ్‌గిరి పరిధిలోని మారుతీ నగర్‌లో జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉషారాణి, ఆమె భర్త అరుణ్ మధ్య కొంతకాలంగా…

Fish Prasadam 2026 At Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ..

Fish Prasadam 2026 At Nampally: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.…

Bus Accident Private Travels Bus: రైల్వే బ్రిడ్జి‌ని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు..

Bus Accident Private Travels Bus: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి…